ఇంటర్నెట్ డెస్క్: 2025లో జరుగుతున్న శాంఘై సహకార సంస్థ (SCO) శిఖరసభ సందర్భంగా అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే కారులో కలిసి ప్రయాణించారు. ఈ సంఘటన రెండు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించిన ఘట్టంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పుతిన్ ప్రత్యేకంగా తన అర్మర్డ్ ‘Aurus’ మరిన్ని వివరాలకు IMAGE పై క్లిక్ చేయండి.
0 Comments