ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ ఇంకా కోలుకోలేదు. ఈ సోమవారం కూడా నష్టాల్లో ముగిసింది. కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తుల రుసుము పెంచాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ఐటీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు తగ్గగా.. నిఫ్టీ 64 పాయింట్ల....Click on image
0 Comments